వాహనం నడుపుతుండగా బస్సు డ్రైవర్‌కు గుండెపోటు

Webdunia
శనివారం, 3 డిశెంబరు 2022 (12:55 IST)
Bus
వాహనం నడుపుతున్నప్పుడు బస్సు డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో ఒక్కసారిగా బస్సు అదుపు తప్పింది. వాహనం అదుపు తప్పి ప్రజలపైకి దూసుకెళ్లింది. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో గురువారం చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి ఒక బస్సు డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటనలో బస్సు ప్రజలపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు మృతి చెందారు.
 
ఈ తతంగం మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డవ్వగా, ఆ దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments