Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సుకు బ్రేక్ ఫెయిల్ - లోయలోపడి 28 మంది మృతి

Webdunia
బుధవారం, 13 అక్టోబరు 2021 (10:53 IST)
నేపాల్ దేశ రాజధాని ఖాట్మండులో ఓ ఘోరం జరిగింది. బస్సుకు బ్రేకులు ఫెయిల్ కావడంతో లోయలోపడిపోయింది. ఈ ప్రమాదంలో 28 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ ఘటన నేపాల్‌లోని ముగు జిల్లాలో జరిగింది. 
 
బ్రేక్‌లు ఫెయిల్ కావ‌డం వ‌ల్ల ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారిని సహాయక బృందాలు ర‌క్షించాయి. ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌డుతున్న‌ట్లు పోలీసులు చెప్పారు. 
 
నేపాల్‌లో పండుగ సీజ‌న్ మొదలైంది. దీంతో అనేక మంది పండుగ వేడుక‌ల్లో పాల్గొనేందుకు ప్ర‌యాణాలు చేస్తున్నారు. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన డ‌జ‌ను మందికి చికిత్స‌ను అందించారు. ప్ర‌మాదం స‌మ‌యంలో బ‌స్సులో ఎంత మంది ప్ర‌యాణికులు ఉన్నారో ఎవ‌రికీ తెలియ‌దు. దీంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశంవుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments