Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీటెక్ గ్రాడ్యుయేట్.. ఢిల్లీలో పానీపూరీ అమ్మేస్తూ అదరగొడుతోంది..

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2023 (10:37 IST)
Pani Puri
21 ఏళ్ల ఢిల్లీ బీటెక్ గ్రాడ్యుయేట్ పశ్చిమ ఢిల్లీలో తన వినూత్నమైన పానీ పూరీ స్టాల్‌తో డబ్బు బాగా సంపాదిస్తోంది. మైదాకు బదులుగా గోధుమ పిండి, సుజీతో చేసిన పానీ పూరీని విక్రయిస్తోంది. ఈ స్టాల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వ్యాపారవేత్త తాప్సీ, తన స్టార్టప్ రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీ పూరీని తయారు చేయడంపై దృష్టి పెడుతుందని ఈ వీడియోలో వివరించింది.
 
ఈ పానీపూరీలు అందరికీ అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పింది. బీటెక్ చేసిన యువతి పానీపూరీ స్టాల్‌తో డబ్బు సంపాదించడం భలే అంటూ నెటిజన్లు కొనియాడుతున్నారు. బుల్లెట్ బండిపై పానీపూరీ అమ్ముతూ.. మొబైల్ పానీపూరీ స్టాల్‌గా ఆమె చేస్తున్న బిజినెస్ అదుర్స్ అంటూ వారు కామెంట్లు పెడుతున్నారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments