Webdunia - Bharat's app for daily news and videos

Install App

వికారాబాద్ భద్రేశ్వర స్వామని దర్శించుకున్న యడ్యూరప్ప... ప్రభుత్వం పడిపోతుందట...

Webdunia
బుధవారం, 15 మే 2019 (16:37 IST)
వికారాబాద్ జిల్లా తాండూర్‌లోని భావిగి భద్రేశ్వర స్వామిని దర్శించుకున్నారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో జేడీఎస్- కాంగ్రెస్ కూటమి త్వరలోనే కూలిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రభుత్వం పడిపోవడంలో తమ ప్రమేయం ఏమీ వుండదన్నారు. ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల ఫలితాల తరువాత తమ బలం మరింత పెరగనుందన్నారు. ర్ణాటకలో 20-22 ఎంపీ సీట్లు, తెలంగాణ మహబూబ్‌నగర్‌, సికింద్రాబాద్‌ స్థానాలను గెలుచుకుంటామని జోస్యం చెప్పారు. 
 
కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 
త్వరలో వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో బిజెపికి 280 సీట్లు వస్తాయని, కేంద్రంలో బీజేపీ అధికారం చేపడుతుందని, నమో మళ్ళీ ప్రధానమంత్రి కావడం ఖాయమని అన్నారు. చూడండి ఆయన మాటల్లోనే... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments