Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లెలిపై అన్నయ్య అత్యాచారం... బాలిక నీరసంగా వుండటంతో..

Webdunia
బుధవారం, 1 డిశెంబరు 2021 (16:16 IST)
చెల్లెలిపై ఓ అన్నయ్య అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడు కృష్ణగిరిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కృష్ణగిరి ప్రాంతానికి చెంది విజయ్ అనే యువకుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కానీ విజయ్ తల్లి ఇటీవలే అనారోగ్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. దీంతో విజయ్ సవతి తల్లి ఇంట్లో వుంటున్నాడు. 
 
కానీ, విజయ్ కన్ను మాత్రం సవతి తల్లి 15 ఏళ్ల కూతురుపై పడింది. అంతే చెల్లిని స్కూలులో దింపివస్తానని బైకుపై ఎక్కించుకున్నాడు. కానీ మధ్యలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అనంతరం బాలికను ఇంటివద్ద దింపి ఈ విషయం ఇంట్లో చెప్తే చంపేస్తానని బెదిరించాడు. అయితే బాలిక నీరసంగా ఉండడం గమనించిన తల్లి నిలదీసి అడగడంతో బాలిక జరిగింది చెప్పింది. 
 
దీంతో ఆమె, బాలికను తీసుకువెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నపోలీసులు విజయ్‌ను అరెస్ట్ చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments