Webdunia - Bharat's app for daily news and videos

Install App

శోభనం గదికి వెళ్ళిన వరుడికి షాక్.. వధువు ఏం చేసిందో తెలుసా?

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (20:34 IST)
శోభనం గదికి వెళ్ళిన వరుడికి షాక్ తప్పలేదు.  అందంగా ముస్తాబైన వధువు పాల గ్లాసు, స్వీట్లతో గదిలోకి  వచ్చిన కొత్త పెళ్లి కూతురు.. పీరియడ్స్ అని చెప్పడంతో వరుడు షాక్ అయ్యాడు. అంతేగాకుండా తనకు పీరియడ్ స్టార్ట్ అయిందని.. మరో వారం రోజులపాటు శోభనాన్ని వాయిదా వేయాలని కోరింది. దీంతో చేసేదేం లేక కుటుంబీకులు ఆ కార్యాన్ని వాయిదా వేశారు.
 
ఇంతలో పని కానిచ్చేసింది. ఏం చేసిందంటే.. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాహుల్‌ పది రోజుల క్రితం లలిత అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. బంధువుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లైన మూడు రోజుల తర్వాత నవ దంపతులకు బంధువులు శోభనం ఏర్పాటు చేశారు. ఇంతలో పీరియడ్స్ అని శోభనాన్ని వాయిదా వేసింది.  
 
సరిగ్గా వారం గడిచే సరికి నవ వధువు లలిత.. అత్తగారి ఇంట్లో ఉన్న రూ.3 లక్షల నగదుతోపాటు బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలతో మూటకట్టుకుని తెల్లారేసరికి పరారీ అయింది. ఈ విషయం తెలిసి   అత్తమామలు షాకై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈ దొంగ వధువు లలిత.. మరి కొంతమందితో ముఠాగా ఏర్పడి దొంగ వివాహాలు చేసుకుంటూ మోసం చేస్తున్నట్లు తేలింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments