Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుప్రీంకోర్టులో కరోనా కలకలం : పది మంది జడ్జిలకు కరోనా వైరస్

Webdunia
బుధవారం, 19 జనవరి 2022 (09:22 IST)
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా సాగుతోంది. పలు రాష్ట్రాల్లో ఈ వైరస్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. అలాగే, అనేకమంది రాజకీయ, సినీ ప్రముఖులు ఈ వైరస్ బారినపడుతున్నారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో ఇప్పటివరకు 10 మంది న్యాయమూర్తులు మహమ్మారి బారినపడగా, సుమారు 400 మంది సిబ్బందికి కరోనా సోకింది. 
 
దీంతో బాధితులను న్యాయసహాయం అందించడం ఆలస్యమవుతుండగా, న్యాయమూర్తులకు కేసులు కేటాయించడంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ.రమణ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
 
సుప్రీంకోర్టులోని 32 మంది జడ్జిల్లో ఇప్పటివరకు పది మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని అధికార వర్గాలు వెల్లడిచాయి. అయితే, కరోనా వైరస్ బారినపడిన న్యాయమూర్తుల్లో కేఎం.జోషి, పీఎస్. నరసింహా వంటి మరికొందరు కోలుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments