Webdunia - Bharat's app for daily news and videos

Install App

భానుడి తాపం తగ్గదండోయ్.. జాగ్రత్తగా వుండాల్సిందే.. తెలంగాణలో?

వేసవి వచ్చేస్తోంది. ఈ సంవత్సరం భానుడి తాపం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రికార్డు స్థాయికి ఉష్ణోగ్రత పెరగనుంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న

Webdunia
గురువారం, 1 మార్చి 2018 (10:50 IST)
వేసవి వచ్చేస్తోంది. ఈ సంవత్సరం భానుడి తాపం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రికార్డు స్థాయికి ఉష్ణోగ్రత పెరగనుంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే దేశ వ్యాప్తంగా కనీసం ఒక డిగ్రీ వరకు వేడి పెరుగుతుందని భారత వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
 
ఇప్పటికే ఉత్తరాదిలో ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్‌లో ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల వరకు పెరిగింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2.3 డిగ్రీల అధిక వేడి నమోదవుతుందని అధికారులు చెప్పారు. 
 
మార్చి నుంచే ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుతుందని.. ఈ సమయంలో ప్రమాదకరమైన వేడి గాలులు వీస్తాయని హెచ్చరించారు. తెలంగాణలో అధిక వేడి నమోదవుతుందని.. తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాయల సీమల్లో ఉష్ణోగ్రతలు నామమాత్రంగా పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

బెంగుళూరు రేవ్ పార్టీలో తన పేరు రావటం పై జానీమాస్టర్ వివరణ..

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments