Webdunia - Bharat's app for daily news and videos

Install App

భానుడి తాపం తగ్గదండోయ్.. జాగ్రత్తగా వుండాల్సిందే.. తెలంగాణలో?

వేసవి వచ్చేస్తోంది. ఈ సంవత్సరం భానుడి తాపం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రికార్డు స్థాయికి ఉష్ణోగ్రత పెరగనుంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న

Webdunia
గురువారం, 1 మార్చి 2018 (10:50 IST)
వేసవి వచ్చేస్తోంది. ఈ సంవత్సరం భానుడి తాపం ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రికార్డు స్థాయికి ఉష్ణోగ్రత పెరగనుంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే దేశ వ్యాప్తంగా కనీసం ఒక డిగ్రీ వరకు వేడి పెరుగుతుందని భారత వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
 
ఇప్పటికే ఉత్తరాదిలో ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్‌లో ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల వరకు పెరిగింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2.3 డిగ్రీల అధిక వేడి నమోదవుతుందని అధికారులు చెప్పారు. 
 
మార్చి నుంచే ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుతుందని.. ఈ సమయంలో ప్రమాదకరమైన వేడి గాలులు వీస్తాయని హెచ్చరించారు. తెలంగాణలో అధిక వేడి నమోదవుతుందని.. తమిళనాడు, కర్ణాటక, కేరళ, రాయల సీమల్లో ఉష్ణోగ్రతలు నామమాత్రంగా పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments