Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించిన వ్యక్తి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. ప్రేయసి ఏం చేసిందో తెలుసా?

ప్రేమించిన వ్యక్తి వేరొక వివాహం చేసుకున్నాడు. అంతే ఆ ప్రేయసి తట్టుకోలేకపోయింది. ఇక జీవించకూడదనుకుంది. ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కె.నాగులపురం గ్

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (12:42 IST)
ప్రేమించిన వ్యక్తి వేరొక వివాహం చేసుకున్నాడు. అంతే ఆ ప్రేయసి తట్టుకోలేకపోయింది. ఇక జీవించకూడదనుకుంది. ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. కె.నాగులపురం గ్రామానికి చెందిన గీత(17) కోడుమూరులో టీటీసీ చదువుతోంది. పెంచికలపాడుకు చెందిన సోమశేఖర్ రెడ్డి కర్నూలులో డిగ్రీ చేస్తుండగా, వీరిద్దరూ ప్రేమించుకున్నారు. 
 
కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి వివాహానికి అంగీకరించలేదు. దీంతో మూడు నెలల క్రితం ఇంట్లోంచి పారిపోయి ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఆపై పెద్ద మనుషుల పిలుపు మేరకు ఇటీవలే గ్రామానికి వచ్చారు. పంచాయితీ పెద్దల సమక్షంలో గీత తల్లిదండ్రులకు సోమశేఖర్ తల్లిదండ్రులు కొంత డబ్బు ముట్టజెప్పి చేతులు దులుపుకున్నారు.
 
ఆపై సోమశేఖర్‌కు వేరొక మహిళతో వివాహం చేశారు. ఈ విషయం తెలుసుకున్న గీత మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments