Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిర్యానీ పెట్టలేదని ఓ హోటల్‌పై బాంబు దాడి.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (15:11 IST)
బిర్యానీ పెట్టలేదని ఓ హోటల్‌పై బాంబ్ దాడి జరిగింది. తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా తిరుమళిసైలో మాత్రం ఓ రౌడి అనుచరులు బిర్యానీ పెట్టలేదని హోటల్‌పై పెట్రోల్ బాంబ్ విసిరారు. వివరాల్లోకి వెళ్తే.. అరుణాచలపాండ్యన్, మహారాజన్, గణేశన్‌ అనే ముగ్గురు వ్యక్తులు స్థానికంగా కస్తూరీ భవన్‌ పేరుతో హోటల్‌ నిర్వహిస్తున్నారు. 
 
వారి హోటల్‌కు ఎబిన్ అనే రౌడీషీటర్ అనుచరులు బిర్యానీ కోసం వచ్చారు. రౌడీషీటర్‌ ఎబిన్‌ పేరు చెప్పి ఉచితంగా బిర్యానీ పెట్టాలని బెదిరించగా.. వారు అందుకు నిరాకరించారు. దీంతో హోటల్ దగ్గరే ఆగ్రహం వ్యక్తం చేసి ఎబిన్‌ అడిగితేనే బిర్యానీ లేదంటారా..? మీ సంగతి తేలుస్తాం అంటూ వెళ్లిపోయారు.
 
కొంచెం సేపటి తర్వాత నాలుగు బైక్‌లపై 8మంది వచ్చి హోటల్‌పై పెట్రోల్‌ బాంబు విసిరారు. దీనిపై హోటల్‌ నిర్వాహకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments