Webdunia - Bharat's app for daily news and videos

Install App

మమత బెనర్జీ తల నరికి తెస్తే రూ.11 లక్షల రివార్డు : బీజేవైఎం

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తలకు వెలకట్టాడు. ఆమె తలను నరికి తెచ్చిన వ్యక్తికి రూ.11 లక్షల మేరకు రివార్డు ఇస్తానంటూ బీజేవైఎం నేత యోగేశ్ వర్షనీ సంచలన ప్రకటన చేశారు. ఇది దేశ

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (11:40 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తలకు వెలకట్టాడు. ఆమె తలను నరికి తెచ్చిన వ్యక్తికి రూ.11 లక్షల మేరకు రివార్డు ఇస్తానంటూ బీజేవైఎం నేత యోగేశ్ వర్షనీ సంచలన ప్రకటన చేశారు. ఇది దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది.
 
హనుమాన్‌జయంతి సందర్భంగా వెస్ట్ బెంగాల్‌లోని బీర్భమ్‌ జిల్లాలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని పోలీసులు ముందుగానే హెచ్చరించినప్పటికీ.. నిర్వాహకులు వినిపించుకోకుండా ర్యాలీలు నిర్వహించారు. ఘర్షణను అదుపుచేసేందుకు ర్యాలీలో పాల్గొన్న భక్తులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. 
 
దీనిపై యోగేష్ ఘాటుగానే స్పందించారు. సీఎం మమతాబెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం తల నరికి తీసుకొచ్చిన వారికి రూ.11లక్షల బహుమతి ఇస్తాను. శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి రోజుల్లో కూడా పూజలు చేసుకునేందుకు ఆమె అనుమతించట్లేదు. ఎదిరించి చేసుకుంటే వారిని తీవ్రంగా కొడుతున్నారు. ఆమె ముస్లింలకు మద్దతిస్తారు. ఇఫ్తార్‌ విందులు చేస్తారు’ అని యోగేశ్‌ వ్యాఖ్యలు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments