మమత బెనర్జీ తల నరికి తెస్తే రూ.11 లక్షల రివార్డు : బీజేవైఎం

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తలకు వెలకట్టాడు. ఆమె తలను నరికి తెచ్చిన వ్యక్తికి రూ.11 లక్షల మేరకు రివార్డు ఇస్తానంటూ బీజేవైఎం నేత యోగేశ్ వర్షనీ సంచలన ప్రకటన చేశారు. ఇది దేశ

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (11:40 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తలకు వెలకట్టాడు. ఆమె తలను నరికి తెచ్చిన వ్యక్తికి రూ.11 లక్షల మేరకు రివార్డు ఇస్తానంటూ బీజేవైఎం నేత యోగేశ్ వర్షనీ సంచలన ప్రకటన చేశారు. ఇది దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది.
 
హనుమాన్‌జయంతి సందర్భంగా వెస్ట్ బెంగాల్‌లోని బీర్భమ్‌ జిల్లాలో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకూడదని పోలీసులు ముందుగానే హెచ్చరించినప్పటికీ.. నిర్వాహకులు వినిపించుకోకుండా ర్యాలీలు నిర్వహించారు. ఘర్షణను అదుపుచేసేందుకు ర్యాలీలో పాల్గొన్న భక్తులపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. 
 
దీనిపై యోగేష్ ఘాటుగానే స్పందించారు. సీఎం మమతాబెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం తల నరికి తీసుకొచ్చిన వారికి రూ.11లక్షల బహుమతి ఇస్తాను. శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి రోజుల్లో కూడా పూజలు చేసుకునేందుకు ఆమె అనుమతించట్లేదు. ఎదిరించి చేసుకుంటే వారిని తీవ్రంగా కొడుతున్నారు. ఆమె ముస్లింలకు మద్దతిస్తారు. ఇఫ్తార్‌ విందులు చేస్తారు’ అని యోగేశ్‌ వ్యాఖ్యలు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments