Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభ ఎన్నికల్లో 350 సీట్లకు పైగా గెలుస్తాం.. చెప్పిందెవరు?

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (09:59 IST)
bjp
2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ 350 సీట్లకు పైగా గెలుస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం సాధించిన పురోగతి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తామని.. భవిష్యత్ సవాళ్లను చర్చిస్తానని చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 350 సీట్లు దాటుతాం అని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
 
అలాగే G20 సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని పొందుతున్నామన్నారు. గోవాలో కూడా దాదాపు ఎనిమిది సమావేశాలు నిర్వహించబడతాయి. కాబట్టి ఈ కార్యకలాపాలన్నింటినీ ప్రోత్సహించడానికి కసరత్తు జరుగుతుందని చెప్పుకొచ్చారు. పార్టీని పటిష్టం చేసేందుకు బీజేపీ కార్యకర్తలు కృషి చేస్తున్నారని గౌతమ్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఔరంగజేబు పాత్రలో ఒదిగిపోయిన బాబీ డియోల్ : దర్శకుడు జ్యోతి కృష్ణ

Naresh: అల్లరి నరేష్ కథానాయకుడిగా ఆల్కహాల్ టైటిల్ ఖరారు

శ్రీహరి కొడుకు ధనుష్ హీరోగా థాంక్యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్ చేసిన వినాయక్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments