Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోక్‌సభ ఎన్నికల్లో 350 సీట్లకు పైగా గెలుస్తాం.. చెప్పిందెవరు?

Webdunia
బుధవారం, 21 డిశెంబరు 2022 (09:59 IST)
bjp
2024 లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ 350 సీట్లకు పైగా గెలుస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం సాధించిన పురోగతి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తామని.. భవిష్యత్ సవాళ్లను చర్చిస్తానని చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 350 సీట్లు దాటుతాం అని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
 
అలాగే G20 సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని పొందుతున్నామన్నారు. గోవాలో కూడా దాదాపు ఎనిమిది సమావేశాలు నిర్వహించబడతాయి. కాబట్టి ఈ కార్యకలాపాలన్నింటినీ ప్రోత్సహించడానికి కసరత్తు జరుగుతుందని చెప్పుకొచ్చారు. పార్టీని పటిష్టం చేసేందుకు బీజేపీ కార్యకర్తలు కృషి చేస్తున్నారని గౌతమ్ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మే 23వ తేదీ నుంచి థియేటర్లకు "వైభవం"

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments