Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమాజాన్ని విభజించడానికి బీజేపీ ప్రయత్నం: శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు

Webdunia
సోమవారం, 2 మార్చి 2020 (05:40 IST)
మతతత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా సమాజాన్ని విభజించడానికి భారతీయ జనతా పార్టీ  ప్రయత్నిస్తోందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

సమాజాన్ని విభజించడానికి మత కల్లోలాలను రెచ్చగొడుతోందని తీవ్రంగా మండిపడ్డారు. అందుకే దేశ రాజధాని మూడు రోజులు అట్టుడికిందని ఆరోపించారు.

‘‘కొన్ని రోజులుగా ఢిల్లీ అట్టుడుకుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభం పొందింది. మతతత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా సమాజాన్ని విభజించడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది’’ అని శరద్ పవార్ ఘాటుగా విమర్శించారు.

ఢిల్లీ అల్లర్లకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కారణమని ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల కారణంగా మోదీ, షా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి, సమాజాన్ని విభజించాలని చూశారని పవార్ ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini: మా అమ్మానాన్న లవ్ స్టోరీ కన్యాకుమారిలానే వుంటుంది : మధు షాలిని

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా

ఈ ఫ్లూకీతో పాటు 6 వీధి కుక్కలు ఇప్పుడు నా కుటుంబం: నటి వామికా గబ్బీ (video)

Rajinikanth: 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రజనీకాంత్.. ప్రధాని శుభాకాంక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

తర్వాతి కథనం
Show comments