Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ డీఎన్ఏలోనే దళిత వ్యతిరేకి ముద్రవుంది : రాహుల్ గాంధీ

భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్‌ డీఎన్ఏలలోనే దళిత వ్యతిరేక ముద్ర ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దళితులను అణగదొక్కేయడమనేది ఆరెస్సెస్‌, బీజేపీ 'డీఎన్‌ఏ'లోనే

Webdunia
మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (09:04 IST)
భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్‌ డీఎన్ఏలలోనే దళిత వ్యతిరేక ముద్ర ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దళితులను అణగదొక్కేయడమనేది ఆరెస్సెస్‌, బీజేపీ 'డీఎన్‌ఏ'లోనే ఉంది. ఎవరైనా ఎదిరిస్తే వాళ్లని హింసించి నలిపేస్తారు. మోడీ ప్రభుత్వం నుంచి తమ హక్కులను కాపాడమంటూ మన దళిత సోదరులు, సోదరీమణులు ఈ రోజు రోడ్డెక్కారు. వారికి మేం సెల్యూట్‌ చేస్తున్నాం అని చెప్పారు. 
 
కాగా, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చారని ఆరోపిస్తూ దళిత సంఘాలు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా జరిగిన అల్లర్లలో 3 రాష్ట్రాల్లో 9 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు. ఒక్క మధ్యప్రదేశ్‌లోనే ఆరుగురు మరణించారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు, రాజస్థాన్‌, యూపీలోని ముజఫర్‌నగర్‌, మీరట్‌లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

మహేష్ బాబు, సితార ఘట్టమనేని PMJ జ్యువెల్స్ సెలబ్రేటింగ్ డాటర్స్ లో మెరిశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments