Webdunia - Bharat's app for daily news and videos

Install App

నుపుర్ శర్మ - నవీన్ జిందాల్‌పై వేటు వేసిన బీజేపీ

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (12:45 IST)
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు పార్టీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మతో ఢిల్లీ మీడియా ఇన్‌చార్జి నవీన్ జిందాల్‌పై భారతీయ జనతా పార్టీ హైకమాండ్ వేటు వేసింది. వీరిద్దరికి పార్టీ ప్రాథమిక సభ్యత్వాలను రద్దు చేసింది. 
 
ఇటీవల వీరిద్దరూ ఓ టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. మైనార్టీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. బీజేపీ అన్ని మతాలను గౌరవిస్తుందని, పౌరులు ఏ మతానికి చెందినవారైనప్పటికీ స్వేచ్ఛగా జీవించే హక్కును రాజ్యాంగం కల్పించిందని, దీన్ని తాము గౌరవిస్తామని పేర్కొంది. 
 
మరోవైపు, వీరిద్దరు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై యూపీలోని కాన్పూర్‌లో ముస్లిం సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హింస చోటుచేసుకుంది. ఈ సమయంలోనే నవీన్ జిందాల్ మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ అధిష్టానం ఆగ్రహానికు గురయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments