Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాక్

Webdunia
ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (12:46 IST)
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతాను సైబర్ హ్యాకర్లు ఖాతాను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని జేపీ నడ్డా స్వయంగా వెల్లడించారు. హ్యాక్ చేసిన తర్వాత రష్యా, ఉక్రెయిన్ల కోసం క్రిప్టో కరెన్సీ రూపంలో విరాళాలు కోరుతూ ఓ ట్వీట్ చేశారు. 
 
"రష్యా ప్రజలతో నిలబడండి. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ విరాళాలు సేకరిస్తున్నాను. బిట్ కాయిన్, ఎథెరియం" అంటూ అగంతకులు ట్వీట్ చేశారు. దీంతో పాటు ఉక్రెయిన్ ప్రజలతో నిలబడండి. ఇపుడు క్రిప్టో కరెన్సీ విరాళాలు అంగీకరిస్తున్నాను అంటూ హిందీలో కూడా ట్వీట్ చేశారు. దీంతో పాటు పలు కామెంట్లను ఆయన వరుసగా చేశారు. దీంతో తన ఖాతా హ్యాక్ అయినట్టు గుర్తించిన జేపీ నడ్డా అధికారికంగా వెల్లడించారు. 
 
దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ వర్గాలు చర్యలు ప్రారంభించాయి. ఆ వెంటనే దానికి సంబంధించిన అన్ని ట్వీట్లను తొలగించారు. కొద్దిసేపు తర్వాత జేపీ నడ్డా ఖాతాను పునరుద్ధరించారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments