Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతా హ్యాక్

Webdunia
ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (12:46 IST)
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ ఖాతాను సైబర్ హ్యాకర్లు ఖాతాను హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని జేపీ నడ్డా స్వయంగా వెల్లడించారు. హ్యాక్ చేసిన తర్వాత రష్యా, ఉక్రెయిన్ల కోసం క్రిప్టో కరెన్సీ రూపంలో విరాళాలు కోరుతూ ఓ ట్వీట్ చేశారు. 
 
"రష్యా ప్రజలతో నిలబడండి. ఇప్పుడు క్రిప్టో కరెన్సీ విరాళాలు సేకరిస్తున్నాను. బిట్ కాయిన్, ఎథెరియం" అంటూ అగంతకులు ట్వీట్ చేశారు. దీంతో పాటు ఉక్రెయిన్ ప్రజలతో నిలబడండి. ఇపుడు క్రిప్టో కరెన్సీ విరాళాలు అంగీకరిస్తున్నాను అంటూ హిందీలో కూడా ట్వీట్ చేశారు. దీంతో పాటు పలు కామెంట్లను ఆయన వరుసగా చేశారు. దీంతో తన ఖాతా హ్యాక్ అయినట్టు గుర్తించిన జేపీ నడ్డా అధికారికంగా వెల్లడించారు. 
 
దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ వర్గాలు చర్యలు ప్రారంభించాయి. ఆ వెంటనే దానికి సంబంధించిన అన్ని ట్వీట్లను తొలగించారు. కొద్దిసేపు తర్వాత జేపీ నడ్డా ఖాతాను పునరుద్ధరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments