పెళ్లి రిజిస్టర్ చేసుకోని ఎన్నారైలూ... పారాహుషార్

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (12:49 IST)
సోమవారం రాజ్యసభలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఎన్ఆర్ఐల వివాహ నమోదు బిల్లు 2019 ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఎన్నారైలు భారతదేశంలోని మహిళలను లేదా ఎన్నారై మహిళలను వివాహం చేసుకున్నట్లయితే, వివాహమైన 30 రోజులలోపు రిజిస్టర్ చేసుకోవాలి. లేదంటే వారి పాస్‌పోర్ట్ రద్దు చేయబడుతుంది. 
 
అంతేకాకుండా ఇందులో దోషులుగా నిర్ధారణ అయితే, వారి ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా కోర్టుకు ఉంటుంది. ఎన్నరైల చేతుల్లో పెళ్లి పేరుతో మోసపోతున్న మహిళలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. భారతదేశంలో పెళ్లి చేసుకుంటే ఇక్కడి అధికారుల దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి లేదా విదేశాలలో పెళ్లి చేసుకునేట్లయితే అక్కడి అధికారులతో రిజిస్టర్ చేయించుకోవాలి.
 
లేదంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న వెబ్‌సైట్ ద్వారా న్యాయస్థానాలు సమన్లు జారీ చేస్తాయి. ఇందుకు సంబంధితంగా పాస్‌పోర్ట్ చట్టానికి, నేర శిక్షాస్పృతికి కూడా సవరణలు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satya Dev: శ్రీ చిదంబరం కథను నాకు ముందు చెప్పారు : సత్య దేవ్

Saikumar: యాభై ఏళ్ల నట జీవితంలో అరి.. లో నటించడం గర్వంగా ఉంది - సాయికుమార్

Niharika NM: ఫెయిల్యూర్స్ వస్తే బాధపడతా.. వెంటనే బయటకు వచ్చేస్తా : నిహారిక ఎన్ ఎం.

Akshay Kumar: హైవాన్ క్యారెక్టర్ అనేక అంశాల్లో నన్ను ఆశ్చర్యపరిచింది : అక్షయ్ కుమార్

Srinidhi Shetty: శ్రీనిధి శెట్టి నుదుటిపై గాయం ఎందుకయింది, ఎవరు కొట్టారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

రష్మిక మందన్న, ప్రముఖ క్రియేటర్‌లతో జతకట్టిన క్రాక్స్

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments