Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 17 మంది సజీవదహనం

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (12:41 IST)
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓ హోటల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది సజీవ దహనమయ్యారు. ఢిల్లీలోని కరోల్‌బాగ్‌లోని అర్పిత్ ప్యాలెస్ హోటల్‌లో మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. 
 
ప్రమాద సమయంలో హోటల్‌లో మొత్తం 60మంది ఉండగా.. 17మంది సజీవ దహనమైనట్టు అధికారులు తెలిపారు. మరో తొమ్మిది మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
 
తొలుత హోటల్‌లోని నాలుగో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత మిగిలిన అంతస్తులకు కూడా ఈ మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 
 
కాగా, ఈ ప్రమాదం కారణంగా మంగళవారం సాయంత్రం జరగాల్సిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ నాలుగో వార్షిక వేడుకలను ఆ పార్టీ రద్దు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా ఓ ప్రకటనలో వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments