Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడ, మగ విద్యార్థులు కలసి ఒకే చోట కూర్చుంటే..?

Webdunia
శనివారం, 7 అక్టోబరు 2023 (19:05 IST)
బీహార్ కాలేజీ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆడ, మగ విద్యార్థులు కలసి ఒకే చోట కూర్చోవద్దని, స్నేహపూరితంగా మాట్లాడుకోవద్దంటూ నిషేధం విధించింది. దీంతో విద్యార్థులు నుండి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. వాన్ జిల్లాలో జా ఇస్లామియా పీజీ కాలేజ్ (మైనారిటీ) హుకుం జారీ చేసింది. 
 
మహిళా,పురుష విద్యార్థులు కలిసి పక్క పక్కన కూర్చున్నా, సన్నిహితంగా మెలిగినా కాలేజ్ నుండి సస్పెండ్ చేస్తామని కళాశాల యాజమాన్యం తెలిపింది. 
 
నిజానికి అది బాలుర కళాశాల.. ఇటీవల సంవత్సరాల్లో యువతులను కూడా చేర్చుకుంటున్నారు.  క్రమశిక్షణ కోసం ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments