Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిండాన్ని కుక్కకు ఆహారంగా పెట్టిన వైద్యుడు.. మహిళ మృతి

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (20:42 IST)
బీహార్‌లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణీ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కడుపులో వున్న పిండాన్ని కుక్కకు ఆహారంగా పెట్టాడు వైద్యుడు. ఈ ఘటన బీహార్‌లోని హాజీపూర్‌లో వెలుగు చూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. బాలిగాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా గర్భిణీ.. ఇటీవలే తీవ్రమైన కడుపునొప్పితో బాధపడింది. దీంతో స్థానికంగా ఉన్న డాక్టర్ సంప్రదించింది. అతను ఇచ్చిన మెడిసిన్స్ వాడిన తర్వాత బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో గర్భిణీకి డాక్టర్ అబార్షన్ చేశాడు. 
 
పిండాన్ని తీసి బకెట్‌లో వుంచాడు. ఇక బాధితురాలి పరిస్థితి విషమించడంతో పాట్నాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. 
 
అయితే పిండాన్ని తమకు ఇవ్వాలని, బాధితురాలి కుటుంబ సభ్యులు అడగగా వైద్యుడు నిరాకరించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే పిండాన్ని కుక్క‌కు ఆహారంగా పెట్టిన‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన విచార‌ణ‌లో తేల‌లేద‌ని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

Kavya Kalyan Ram: గ్లామ‌ర‌స్ చిత్రాలలో నటించేందుకు సిద్ధమైన కావ్య క‌ళ్యాణ్ రామ్‌

కంటెంట్ ఈజ్ కింగ్ అని వైల్డ్ బ్రీత్ సినిమా ప్రూవ్ చేస్తుంది - శివాజీ రాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments