Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిండాన్ని కుక్కకు ఆహారంగా పెట్టిన వైద్యుడు.. మహిళ మృతి

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (20:42 IST)
బీహార్‌లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ గర్భిణీ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కడుపులో వున్న పిండాన్ని కుక్కకు ఆహారంగా పెట్టాడు వైద్యుడు. ఈ ఘటన బీహార్‌లోని హాజీపూర్‌లో వెలుగు చూసింది. 
 
వివరాల్లోకి వెళితే.. బాలిగాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళా గర్భిణీ.. ఇటీవలే తీవ్రమైన కడుపునొప్పితో బాధపడింది. దీంతో స్థానికంగా ఉన్న డాక్టర్ సంప్రదించింది. అతను ఇచ్చిన మెడిసిన్స్ వాడిన తర్వాత బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో గర్భిణీకి డాక్టర్ అబార్షన్ చేశాడు. 
 
పిండాన్ని తీసి బకెట్‌లో వుంచాడు. ఇక బాధితురాలి పరిస్థితి విషమించడంతో పాట్నాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. 
 
అయితే పిండాన్ని తమకు ఇవ్వాలని, బాధితురాలి కుటుంబ సభ్యులు అడగగా వైద్యుడు నిరాకరించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే పిండాన్ని కుక్క‌కు ఆహారంగా పెట్టిన‌ట్లు ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన విచార‌ణ‌లో తేల‌లేద‌ని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments