Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌ : భోజనం లేటుగా పెట్టిందని భార్యను పొడిచి చంపేశాడు..

ఇటీవలికాలంలో మహిళలపై జరిగుతున్న నేరాలు, ఘోరాల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా మహిళలను చిత్రహింసలు పెట్టేందుకు, హత్య చేసేందుకు పెద్ద కారణాలు కూడా అవసరం లేకుండా పోతున్నాయి. గుండు సూది కింద పడినా కూడా మృగా

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2016 (09:47 IST)
ఇటీవలికాలంలో మహిళలపై జరిగుతున్న నేరాలు, ఘోరాల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా మహిళలను చిత్రహింసలు పెట్టేందుకు, హత్య చేసేందుకు పెద్ద కారణాలు కూడా అవసరం లేకుండా పోతున్నాయి. గుండు సూది కింద పడినా కూడా మృగాళ్లు రచ్చిపోతున్నారు. భోజనం లేటుగా పెట్టిందన్న కోపంతో భార్యను పొడిచి చంపాడో భర్త. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
బీహార్ రాష్ట్రానికి చెందిన శివమంగళ్‌ రామ్‌ అనే వ్యక్తికి భార్య దుర్గాదేవి ఉంది. భోజన సమయానికి ఇంటికి వచ్చిన రామ్.. భార్యను పిలిచి అన్నం పెట్టాలని కోరాడు. ఆ సమయంలో దుర్గాదేవి ఫోనులో మాట్లాడుతూ ఉన్నది. దీంతో భర్తకు అన్నం పెట్టడంలో కాస్త ఆలస్యం జరిగింది. 
 
అంతే... రామ్‌కు కోపం కట్టలు తెంచుకుంది. నేరుగా వంటిట్లోకి వెళ్లి కత్తిని తీసుకుని భార్యను పొడిచి చంపేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments