Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో 10 మంది ఐఎస్ఐ ఉద్యోగులు: పాక్‌కు వెళ్తూ బాంబు పేల్చిన అఖ్తర్

ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో 10 మంది ఐఎస్ఐకి చెందిన ఉద్యోగులు పని చేస్తున్నారని దేశ బహిష్కరణకు గురైన దౌత్యాధికారి మహమూద్ అఖ్తర్ తన కుటుంబ సభ్యులతో స్వదేశానికి వెళ్తూవెళ్తూ బాంబు పేల్చాడు.

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2016 (09:35 IST)
ఢిల్లీలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో 10 మంది ఐఎస్ఐకి చెందిన ఉద్యోగులు పని చేస్తున్నారని దేశ బహిష్కరణకు గురైన దౌత్యాధికారి మహమూద్ అఖ్తర్ తన కుటుంబ సభ్యులతో స్వదేశానికి వెళ్తూవెళ్తూ బాంబు పేల్చాడు. దౌత్యపరమైన రక్షణ ఉంటుందన్న ఏకైక కారణంతోనే వీరాంతా ఇక్కడ పని చేస్తున్నారని తెలిపారు. 
 
సైన్యానికి చెందిన రహస్య పత్రాలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై అఖ్తర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత అతని వద్ద జరిపిన విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ తరపున 10 మంది ఢిల్లీలో వివిధ స్థాయుల్లో పని చేస్తున్నట్టు ఆయన వెల్లడించినట్టు సమాచారం. 
 
కాగా, పాకిస్థాన్ దేశ బహిష్కరణకు గురైన భారత దౌత్యాధికారి సూర్జీత్ సింగ్‌ త‌మ‌ దేశంలో ఉండడానికి వీలులేని వ్యక్తిగా పాక్‌ ప్రకటించింది. దీంతో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి పాక్ విడిచారు. ఈ విష‌యాన్ని పాకిస్థాన్ మీడియా పేర్కొంది. ఈ నెల 27న ఆయ‌న‌ను 48 గంటల్లోగా పాకిస్థాన్‌ విడిచిపెట్టాల్సిందిగా ఆదేశించిన విషయం తెల్సిందే. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments