బీహార్ విద్యార్థులకు శుభవార్త : డిగ్రీ పాస్ అయితే రూ.50 వేలు

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2021 (13:12 IST)
రాష్ట్ర విద్యార్థులకు బీహార్ ప్రభుత్వ శుభవార్త చెప్పింది. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించింది. ఇంటర్ పాసయిన విద్యార్థినులకు రూ.25 వేలు, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విద్యార్థినులకు రూ.50 వేలు అందజేస్తామని తెలిపింది. 
 
ముఖ్యమంత్రి కన్యా ఉత్థాన్ పథకం కింద ఈ నగదు మొత్తాన్ని అందజేయనున్నారు. 2021 ఏప్రిల్ ఒకటి అనంతరం పరీక్షా ఫలితాలు విడుదలయ్యాక ఈ మొత్తాలను విద్యార్థినులకు అందజేయనున్నారు.  
 
కాగా, గతంలో 10 పాసయిన విద్యార్థినులకు రూ.10 వేలు, డిగ్రీ పాసయిన విద్యార్థినులకు రూ.25 వేలు అందజేసేవారు. బీహార్ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్‌లో విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంపై నిర్ణయం తీసుకుంది. 
 
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి విద్యార్థి ప్రోత్సాహన్ యోజన పథకం కింద 33,66 మంది విద్యార్థినీ విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించేందుకు "బీహార్ అత్యవసర సహాయ నిధి" నుంచి రూ.34 కోట్లు ఖర్చు చేసేందుకు అనుమతినిచ్చారు. ఈ పథకంలో మెట్రిక్, ఇంటర్ ఫస్ట్ క్లాసులో పాసైన విద్యార్థులకు రూ.15 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments