ప్రారంభానికి ముందే కుప్పకూలిన కొత్త వంతెన.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (13:03 IST)
బీహార్ రాష్ట్రంలో ఓ నదిపై నిర్మించిన వంతెన ప్రారంభానికి ముందే కుప్పకూలిపోయింది. బెగుసరాయ్‌ జిల్లాలో బుద్ధి గండక్ నదిపై నిర్మించిన వంతెన ఆదివారం కూలిపోయింది. మొత్తం 206 మీటర్ల పొడవుగల ఈ వంతెన ఇంకా ప్రారంభానికి కూడా నోచుకోలేదు. దానికికంటే ముందుగానే ఈ వంతెన కూలిపోవడంతో ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు. ఈ వంతెనను అహోక్ గండక్ ఘాట్ నుంచి ఆక్రిత టోల చోకి, బిషన్ పూర్‌ల మధ్య నిర్మించారు. 
 
గత 2016లో ప్రారంభించి 2017లో పూర్తి చేశారు. మొత్తం 13 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. కానీ, వంతెనను అనుసంధానించే రోడ్డు లేకపోవడంతో ఈ వంతెన ప్రారంభానికి నోచుకోలేదు. అదేసమయంలో ఇటీవల ఈ వంతెనకు పగుళ్లు కనిపించాయి. వీటిని పరిశీలించిన అధికారులు.. ఈ బీటలకు మరమ్మతులు చేపట్టకముందే ఈ వంతెన కూలిపోయింది. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karva Chauth: చంద్రుడంత ప్రకాశవంతమైన ప్రేమ వరుణ్ తేజ్ ది : లావణ్య త్రిపాఠి

Priyadarshi: మిత్ర మండలి చిత్రం సెన్సార్ పూర్తి.. యు/ఎ సర్టిఫికెట్

Rashmika: వజ్రపు ఎంగేజ్‌మెంట్ ఉంగరం మెరిసిపోతుందిగా.. రష్మిక మందన అలా దొరికిపోయింది.. (video)

Vijay Deverakonda: ఈనెలలోనే విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ చిత్రం రెగ్యులర్ షూటింగ్

Vijaya Setu: విజయసేతుపై డాక్టర్ రమ్య మోహన్ పెట్టిన పోస్ట్ మళ్ళీ వైరల్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments