కుందనపు బొమ్మలా శోభనం గదికి వెళ్తే.. భర్త స్థానంలో మరిది.. చివరికి?

Webdunia
ఆదివారం, 13 అక్టోబరు 2019 (15:50 IST)
కొత్తగా పెళ్లైంది. ఇక శోభనం కోసం ఆ వధువు కుందనపు బొమ్మలా తయారైంది. శోభనం కోసం గదిలోకి అడుగుపెట్టింది. కానీ శోభనం గదిలోకి వెళ్లిన కొత్త పెళ్లి కూతురికి షాక్ తప్పలేదు. తనతో ఉన్నది భర్త కాదని.. వేరే వ్యక్తి కాదని తెలిసి షాక్ అయ్యింది. కట్టుకున్న భర్తే వేరే వ్యక్తితో శోభనం సిద్ధం చేశాడని తెలిసి.. మోసపోయానని వాపోయింది. ఈ ఘటన బీహార్‌లోని పాట్నాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. భర్త కోసం శోభనపు గదిలోకి వెళ్లిన కొత్త పెళ్లి కూతురుని వెనక నుంచి వేరొక వ్యక్తి హత్తుకున్నాడు. అతడు తన భర్తేనని భావించిన ఆ యువతికి కిటికీలోంచి వచ్చిన వెలుతురు నిజాన్ని తెలియజేసేలా చేసింది. ఆ వెలుతురులో తనతో శృంగారంలో మునిగిపోయిన వ్యక్తి భర్త కాదని తెలిసింది. దింతో ఒక్కసారిగా లేచి గదిలో లైట్ వేసే సరికి తన భర్త స్థానంలో ఉంది అతని సోదరుడు అని తెలుసుకొని దిగ్భ్రాంతికి గురైంది. 
 
తనకు మరిది వరుస అయిన భర్త సోదరుడు తన శోభనం గదిలో తనపై చేయి వేయడంతో తన భర్త సోదరున్ని నిలదీసింది. ఇదంతా మామూలే అని తన అన్నయ్యే గదిలోకి పంపించాడని మరిది చెప్పడంతో మోసపోయానని గ్రహించింది. వెంటనే ఫోన్ అందుకుని తన కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని మెసేజ్ పెట్టింది. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments