Webdunia - Bharat's app for daily news and videos

Install App

భవానీపూర్ బైపోల్ : గెలుపు దిశగా మమతా బెనర్జీ

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (12:27 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం చేపట్టారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గెలుపు దిశగా దూసుకెళుతున్నారు. 
 
ఆదివారం ఉదయం నుంచి పట్టిన ఓట్ల లెక్కింపులో స‌మీప ప్ర‌త్యర్థి అయిన బీజేపీ అభ్య‌ర్థి ప్రియాంకా టిబ్రేవాల్‌పై ఏడో రౌండ్ కౌంటింగ్ ముగిసే స‌మ‌యానికి సీఎం మమతా బెనర్జీ 25 వేలకుపైగా ఓట్ల మెజార్టీలో ఉన్నారు. ఏడో రౌండ్ వ‌రకూ మ‌మ‌త‌కు 31,033 ఓట్లు, ప్రియాంకాకు 5719 ఓట్లు వ‌చ్చాయి. 
 
బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మ‌మ‌తా.. బీజేపీ నేత సువేందు చేతిలో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. దీంతో ఆమె ఉప ఎన్నిక‌ల్లో భ‌వానీపూర్ నుంచి పోటీ చేశారు. ఆమె విజ‌యం దాదాపు ఖాయం కావ‌డంతో మ‌మ‌తా ఇంటి ముందు టీఎంసీ కార్య‌క‌ర్త‌లు సంబరాలు చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments