Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారా? ఉచితంగా ఆహారం తీసుకోవచ్చు..?

ట్రాఫిక్‌ ఇరుక్కున్న వారిని ఓ పెట్రోల్ బంకు ఆహారం ఏర్పాటు చేసింది. మెట్రో నగరాల్లో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుందే కానీ ఏమాత్రం తగ్గట్లేదు. ఈ ట్రాఫిక్ కారణంగా గంటల తరబడి.. రోడ్లపైనే గడపాల్సిన పరిస్థితి ఏ

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (13:59 IST)
ట్రాఫిక్‌ ఇరుక్కున్న వారిని ఓ పెట్రోల్ బంకు ఆహారం ఏర్పాటు చేసింది. మెట్రో నగరాల్లో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుందే కానీ ఏమాత్రం తగ్గట్లేదు. ఈ ట్రాఫిక్ కారణంగా గంటల తరబడి.. రోడ్లపైనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో వారికి అన్నపానీయాలు కరువయ్యాయి. దీన్ని గమనించిన ఓ ప్రెట్రోల్ బంకు  ఓ ఆఫర్ ప్రకటించింది. వాహనాల్లో పెట్రోల్ నింపుకునేందుకు బంకుకు వచ్చే వారి కోసం ఆహారం ఏర్పాటు చేసింది. ఈ బంక్ బెంగళూరులోని ఇందిరానగర్‌లో వుంది.  
 
ఇందిరానగర్‌లోని ఆర్‌టీఓ సమీపంలోని వెంకటేశ్వర సర్వీస్ స్టేషన్ ఐఓసీ సౌజన్యంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ సేవలపై ఈ సర్వీస్ స్టేషన్ యజమాని ప్రకాష్ రావు మాట్లాడుతూ.. ట్రాఫిక్‌లో ఇబ్బందిపడే వారు తమ బంకుకు పెట్రోల్ నింపేందుకు వస్తే వారికి, బంక్‌లో 24 గంటలూ అన్నపానీయాల ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో భాగంగా శాకాహార, మాంసాహార వంటకాలను అందిస్తామని.. తమకు నచ్చిన ఆహారాన్ని ఉచితంగా పార్సిల్ చేసుకెళ్లవచ్చునని చెప్పారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments