Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారా? ఉచితంగా ఆహారం తీసుకోవచ్చు..?

ట్రాఫిక్‌ ఇరుక్కున్న వారిని ఓ పెట్రోల్ బంకు ఆహారం ఏర్పాటు చేసింది. మెట్రో నగరాల్లో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుందే కానీ ఏమాత్రం తగ్గట్లేదు. ఈ ట్రాఫిక్ కారణంగా గంటల తరబడి.. రోడ్లపైనే గడపాల్సిన పరిస్థితి ఏ

Bengaluru
Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (13:59 IST)
ట్రాఫిక్‌ ఇరుక్కున్న వారిని ఓ పెట్రోల్ బంకు ఆహారం ఏర్పాటు చేసింది. మెట్రో నగరాల్లో ట్రాఫిక్ సమస్య పెరిగిపోతుందే కానీ ఏమాత్రం తగ్గట్లేదు. ఈ ట్రాఫిక్ కారణంగా గంటల తరబడి.. రోడ్లపైనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో వారికి అన్నపానీయాలు కరువయ్యాయి. దీన్ని గమనించిన ఓ ప్రెట్రోల్ బంకు  ఓ ఆఫర్ ప్రకటించింది. వాహనాల్లో పెట్రోల్ నింపుకునేందుకు బంకుకు వచ్చే వారి కోసం ఆహారం ఏర్పాటు చేసింది. ఈ బంక్ బెంగళూరులోని ఇందిరానగర్‌లో వుంది.  
 
ఇందిరానగర్‌లోని ఆర్‌టీఓ సమీపంలోని వెంకటేశ్వర సర్వీస్ స్టేషన్ ఐఓసీ సౌజన్యంతో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ సేవలపై ఈ సర్వీస్ స్టేషన్ యజమాని ప్రకాష్ రావు మాట్లాడుతూ.. ట్రాఫిక్‌లో ఇబ్బందిపడే వారు తమ బంకుకు పెట్రోల్ నింపేందుకు వస్తే వారికి, బంక్‌లో 24 గంటలూ అన్నపానీయాల ఏర్పాట్లు చేశామన్నారు. ఇందులో భాగంగా శాకాహార, మాంసాహార వంటకాలను అందిస్తామని.. తమకు నచ్చిన ఆహారాన్ని ఉచితంగా పార్సిల్ చేసుకెళ్లవచ్చునని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments