Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునామీలో నీట మునిగింది.. రోమ్ నగరంలో బయటపడిన తునిసియా (video)

రోమ్ నగరంలో సముద్రం నీటితో మునిగిన రాజ్యాన్ని పురావస్తు నిపుణులు కనుగొన్నారు. సునామీతో ఏర్పడిన విధ్వంసం కారణంగా ఆ రాజ్యం నీట మునిగి వుండవచ్చునని పురావస్తు నిపుణులు అంటున్నారు. తునిసియా దేశానికి ఈశాన్య

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (13:11 IST)
రోమ్ నగరంలో సముద్రం నీటితో మునిగిన రాజ్యాన్ని పురావస్తు నిపుణులు కనుగొన్నారు. సునామీతో ఏర్పడిన విధ్వంసం కారణంగా ఆ రాజ్యం నీట మునిగి వుండవచ్చునని పురావస్తు నిపుణులు అంటున్నారు. తునిసియా దేశానికి ఈశాన్యం వైపు గల రోమ్ రాజ్యానికి చెందిన నాబూల్‌ను పురావస్తు శాఖ అధికారులు కనుగొన్నారు. ఈ రాజ్యం నాలుగో శతాబ్ధంలో ఏర్పడిన సునామీ కారణంగా నీట మునిగిపోయిందని వారు అనుమానం వ్యక్తం చేశారు. 
 
ఈ రాజ్యంలోని వీధులు, శాసనాలు, వంద ట్యాంకులను తవ్వకం ద్వారా వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. 50 ఎకరాలతో కూడిన ఈ రాజ్యాన్ని వెలికితీయడం ద్వారా ప్రాచీన కాలం శిలాఖండాలు బయటపడ్డాయి. 365 ఏడీ జూలై 21న ఏర్పడిన సునామీతో అలెగ్జాండ్రియా, ఈజిప్టు, గ్రీకు దేశాల్లో పెను విధ్వంసం ఏర్పడింది. ఇక కొత్తగా కనిపెట్టబడిన ఈ నగరం రసాయనాల తయారీకి, చేపల ఉత్పత్తి ఇక్కడ నుంచే జరిగిందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.

 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments