Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందుకే రక్షితను రేప్ చేసి చంపాను... నిందితుడు ఇతడే...

బెంగుళూరు అత్యాచార నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలంటున్న మహిళలు డిమాండ్ చేస్తున్నారు. కర్నాటక రాష్ట్రం కోలారు జిల్లా పదో తరగతి చదువుతున్న రక్షితపై అత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. న

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (13:29 IST)
బెంగుళూరు అత్యాచార నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలంటున్న మహిళలు డిమాండ్ చేస్తున్నారు. కర్నాటక రాష్ట్రం కోలారు జిల్లా పదో తరగతి చదువుతున్న రక్షితపై అత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, అఖిలపక్ష నాయకులు విద్యార్థులు నడిరోడ్డు మీద ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. 
 
ప్రేమిస్తున్నానని నిందితుడు వెంటపడటంతో రక్షిత అతడిని నడిరోడ్డుపై కొట్టింది. దీంతో అతడు ఆమెపై కక్ష పెంచుకుని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి రక్షితను అత్యాచారం చేసి ఆపై హత్య చేశారు. ఈ విషయాన్ని స్వయంగా నిందితుడు పోలీసులు ఎదుట ఒప్పుకున్నాడు. 
 
కాగా కర్ణాటక కొలార్ జిల్లా మాలూరులో రక్షిత అనే పదవ తరగతి బాలికపై గత 2వ తేదీన బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆమెను అత్యంత దారుణంగా పదునైన ఆయుధంతో హత్య చేశారు. బెంగళూరులోని మలూర్ స్టేడియంలో జరుగుతున్న క్రీడల్లో పాల్గొనేందుకు బాలిక వెళ్లింది. త్రో బాల్ క్రీడలో పాల్గొన్న ఆమె కార్యక్రమం ముగిశాక 5.30 నిమిషాల సమయంలో ఇంటికి తిరిగి వస్తోంది. ఆ సమయంలో ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతున్న సదరు వ్యక్తి ఆమెను అటకాయించి తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత దారుణంగా హత్య చేసి పరారయ్యారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments