Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైని ముంచేసిన వర్షాలు.. బెంగళూరులోనూ కుంభవృష్టి (video)

సెల్వి
మంగళవారం, 15 అక్టోబరు 2024 (22:19 IST)
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడును వర్షాలు ముంచెత్తుతున్నాయి. వీటి ప్రభావంతో తమిళనాడుతో పాటు బెంగళూరులోనూ రాబోయే 48 గంటల్లో భారీ వర్షపాతం కురిసే అవకాశం వుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
 
అక్టోబర్ 15-17 మధ్య కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు బెంగళూరులో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి నగరంలోని అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు బెంగళూరు అర్బన్ జిల్లా కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలు, ఐటీఐలు, ఇతర విద్యాసంస్థలకు సెలవులు ఉండవని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
 
పిల్లల భద్రతతో పాటు వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలియజేసారు. విద్యార్థులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు, వార్డెన్ సిబ్బంది, విద్యాశాఖ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments