Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను హత్య చేసి.. నరికిన తలతో రోడ్డుపై తిరిగిన వ్యక్తి.. ఎక్కడ?

సెల్వి
బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (19:33 IST)
పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. మిడ్నాపూర్‌లో వ్యక్తి తన భార్యను చంపి, ఆమె నరికిన తలతో ఆ ప్రాంతంలో తిరుగుతూ కనిపించాడు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
 
నిందితుడిని 40 ఏళ్ల గౌతం గుచ్చైత్‌గా గుర్తించారు. చిస్తీపూర్ బస్టాప్ దగ్గర రక్తంలో తడిసి, నరికిన తన భార్య తలను తీసుకుని వెళ్లడాన్ని స్థానికులు గమనించారు. ఈ దృశ్యం స్థానికులలో భయాందోళనలకు దారితీసింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆపై వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
 
పోలీసులు ప్రాథమిక విచారణలో గుచ్చైత్‌ మానసికంగా అస్థిరతతో ఉన్నారని, కుటుంబ కలహాలతోనే భార్యను హత్య చేసినట్లుగా తేలింది. ఆ తర్వాత నిందితుడు పదునైన ఆయుధంతో ఆమె తలను నరికి చంపాడని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments