Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను హత్య చేసి.. నరికిన తలతో రోడ్డుపై తిరిగిన వ్యక్తి.. ఎక్కడ?

సెల్వి
బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (19:33 IST)
పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు మిడ్నాపూర్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. మిడ్నాపూర్‌లో వ్యక్తి తన భార్యను చంపి, ఆమె నరికిన తలతో ఆ ప్రాంతంలో తిరుగుతూ కనిపించాడు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.
 
నిందితుడిని 40 ఏళ్ల గౌతం గుచ్చైత్‌గా గుర్తించారు. చిస్తీపూర్ బస్టాప్ దగ్గర రక్తంలో తడిసి, నరికిన తన భార్య తలను తీసుకుని వెళ్లడాన్ని స్థానికులు గమనించారు. ఈ దృశ్యం స్థానికులలో భయాందోళనలకు దారితీసింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఆపై వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
 
పోలీసులు ప్రాథమిక విచారణలో గుచ్చైత్‌ మానసికంగా అస్థిరతతో ఉన్నారని, కుటుంబ కలహాలతోనే భార్యను హత్య చేసినట్లుగా తేలింది. ఆ తర్వాత నిందితుడు పదునైన ఆయుధంతో ఆమె తలను నరికి చంపాడని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments