Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయంత్రం పెళ్లి.. సెల్ ఫోన్‌ చూస్తూ.. రైల్వే ట్రాక్ దాటాడు.. క్షణాల్లో?

సాయంత్రం పెళ్లి కొడుకు కావాల్సింది.. కానీ ఆ టెక్కీ ఉదయమే ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సెల్‌ఫోనే కారణమైంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ, నందోసి గ్రామానికి చెందిన నరేశ్‌పాల్ గంగ్వార్ (30

Webdunia
మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (09:05 IST)
సాయంత్రం పెళ్లి కొడుకు కావాల్సింది.. కానీ ఆ టెక్కీ ఉదయమే ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సెల్‌ఫోనే కారణమైంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ, నందోసి గ్రామానికి చెందిన నరేశ్‌పాల్ గంగ్వార్ (30) ఇంజినీరు. ఇటీవల వివాహం నిశ్చయమైంది. సోమవారం సాయంత్రం నరేశ్ పాల్ వివాహం జరగాల్సింది. కానీ పెళ్లికి ముందు స్నేహితులతో మాట్లాడుతూ.. పెళ్లికి సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటున్నాడు.
 
మరో సెల్ ఫోన్‌లో మెసేజ్‌లు పంపుతూ రైల్వే ట్రాక్ దాటాడు. అంతే దారుణం జరిగిపోయింది. చిన్నపాటి ఏమరుపాటు వల్ల అతడి శరీలం ఛిద్రమైంది. పట్టాలు దాటుతుండగా యువకుడి రైలు ఢీకొంది. పెళ్లి కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో పెళ్లి వారింట విషాదం నెలకొంది. ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. పెళ్లికుమార్తె షాక్ అయ్యింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments