Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోట్ల రద్దు.. 3 రోజుల పాటు బ్యాంకులోనే మేనేజర్.. ఒత్తిడి పెరగడంతో హఠాన్మరణం

నోట్ల రద్దుతో బ్యాంకు సిబ్బంది విరామం లేకుండా పనిచేస్తున్నారు. మరోవైపు డబ్బు కోసం ప్రజలు లైన్లలో గంటల పాటు నిల్చుంటున్నారు. అలా నోట్ల కోసం లైనులో నిల్చుని ఓ వైపు ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. తాజాగా మ

Webdunia
గురువారం, 17 నవంబరు 2016 (16:35 IST)
నోట్ల రద్దుతో బ్యాంకు సిబ్బంది విరామం లేకుండా పనిచేస్తున్నారు. మరోవైపు డబ్బు కోసం ప్రజలు లైన్లలో గంటల పాటు నిల్చుంటున్నారు. అలా నోట్ల కోసం లైనులో నిల్చుని ఓ వైపు ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. తాజాగా మూడు రోజుల పాటు ఏకధాటిగా విధుల్లో పాల్గొన్న ఓ బ్యాంకు మేనేజర్ గుండెపోటుతో హఠాన్మరణానికి గురయ్యారు. హర్యానాలోని రోహ్తక్ కోపరేటివ్ బ్యాంకులో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
డబ్బులిస్తూ ఇస్తూ ఇస్తూ బ్యాంక్ మేనేజర్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనను చూసిన ఆ బ్యాంకుకు వచ్చిన ప్రజలంతా కంటతడిపెట్టించింది. రోహ్తక్ సహకార బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్న రాజేష్ కుమార్.. పని ఒత్తిడి పెరగడంతో మూడు రోజుల నుంచి రాత్రి పూట కూడా ఆఫీస్‌లోనే గడుపుతున్నారు. ఆయనకు గుండెజబ్బు కూడా ఉండటంతో.. బుధవారం ఆయన గది తలుపులు తట్టినా తీయకపోవడంతో పోలీసుల సాయంతో గది తలుపులు పగులకొట్టి లోనికెళ్లారు. కానీ అంతలోనే రాజేష్ కుమార్ మృతి చెందినట్లు గుర్తించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments