Webdunia - Bharat's app for daily news and videos

Install App

చోరీకి వచ్చిన మహిళ శీలాన్ని దోచుకున్న దొంగ

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (08:48 IST)
కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ అత్యాచారానికి గురైంది. ఆ మహిళ ఇంట్లో చోరీకి వచ్చిన ఓ దొంగ.. మహిళ ఒంటరిగా ఉండటాన్ని చూసి ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరు, కురుబరహల్లికి చెందిన దేవరాజ్ (21) అనే వ్యక్తి స్థానికంగా ఉండే ఓ ఫర్నీచర్ షాపులో పని చేస్తున్నాడు. ఇది రోజువారి వృత్తి. కానీ రాత్రివేళలో మాత్రం దొంగతనాలు చేస్తున్నాడు. 
 
ఈనేపథ్యంలో ఓ చార్టెడ్ అకౌంటెంట్‌గా పని చేసే ఓ మహిళ (33) ఒంటరిగా ఇంట్లో ఉంది. దీన్ని గమనించిన దేవరాజ్... ఆ మహిళ ఇంట్లోకి చోరీకని వచ్చి.. ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆ తర్వాత ఇంట్లోవున్న విలువైన వస్తువులను కూడా దోచుకుని పారిపోయాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి.. సీసీఫుటేజీల ఆధారంగా నిందితుడని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments