Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిషి రక్తం మరిగిన పెద్దపులి.. కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలు

Webdunia
గురువారం, 10 అక్టోబరు 2019 (11:30 IST)
కర్నాటక రాష్ట్రంలోని బండీపుర అడవుల్లో ఓ పెద్దపులి మనిషి రక్తాన్ని మరిగింది. బండీపుర అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఈ పెద్దపులి దెబ్బకు ఆ ప్రాంత వాసులంతా ప్రాణభయంతో వణికిపోతున్నారు. దీంతో ఈ పెద్దపులిని కనిపిస్తే కాల్చివేయాల్సిందిగా అటవీ శాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. 
 
బండీపుర అభయారణ్యం పరిసరాల్లో ఓ పులి సంచరిస్తున్నట్టు స్థానికులు గుర్తుచేశారు. ఈ పులి కంటపడిన వారిలో ఏ ఒక్కరూ తిరిగి ప్రాణాలతో ఉండటం లేదు. దీంతో గ్రామస్థులకు కునుకులేకుండా పోయింది. 
 
తాజాగా మంగళవారం చామరాజనగర్ పరిధిలోని గుండ్లుపేట సమీపంలో ఉన్న చౌడహళ్లి వద్ద పశువులను మేపేందుకు వెళ్లిన రైతుపై దాడి చేసిన పులి, అతన్ని హతమార్చింది. ఆపై బుధవారం నాడు ఓ ఆవును చంపి తినేసింది. ఈ పులిని తక్షణం హతమార్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కర్ణాటక అటవీ శాఖ అధికారులు, ఈ పులి కనిపిస్తే కాల్చి వేయాలన్న ఆదేశాలను జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments