Webdunia - Bharat's app for daily news and videos

Install App

బద్రీనాథ్ హైవే మూసివేత.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (11:07 IST)
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోని ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ శిబిరానికి సమీపంలో రెండు రోజుల క్రితం కొండచరియలు విరిగిపడడంతో బద్రీనాథ్‌ హైవేను మూసివేసినట్లు అధికారులు తెలిపారు.

కొండచరియలు విరిగిపడుతుండగా కొంతమంది బృందం ఆప్రాంత నుండి పరిగెడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు చెప్పారు.

హైవేపై పడి ఉన్న రాళ్లను తొలగించే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. భారీ వర్షాల కారణంగా డెహ్రాడూన్‌ నుండి బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, యమునోత్రి వెళ్లే రహదారులపై కొండచరియలు తరుచుగా విరిగిపడుతుంటాయని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments