Webdunia - Bharat's app for daily news and videos

Install App

బద్రీనాథ్ హైవే మూసివేత.. ఎందుకో తెలుసా?

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (11:07 IST)
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలోని ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ శిబిరానికి సమీపంలో రెండు రోజుల క్రితం కొండచరియలు విరిగిపడడంతో బద్రీనాథ్‌ హైవేను మూసివేసినట్లు అధికారులు తెలిపారు.

కొండచరియలు విరిగిపడుతుండగా కొంతమంది బృందం ఆప్రాంత నుండి పరిగెడుతున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు చెప్పారు.

హైవేపై పడి ఉన్న రాళ్లను తొలగించే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. భారీ వర్షాల కారణంగా డెహ్రాడూన్‌ నుండి బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌, యమునోత్రి వెళ్లే రహదారులపై కొండచరియలు తరుచుగా విరిగిపడుతుంటాయని అధికారులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments