Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.7,000లకు నెల రోజుల మగ శిశువును అమ్మేశారు..!

సెల్వి
బుధవారం, 2 అక్టోబరు 2024 (09:21 IST)
జైపూర్, జాజ్‌పూర్ జిల్లాలోని దశరథపూర్ ప్రాంతంలో సంతానం లేని దంపతులకు రూ.7,000లకు విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నెల వయస్సు గల బాలుడిని జాజ్‌పూర్ పోలీసులు మంగళవారం కాపాడారు. సోమవారం తన బిడ్డను రక్షించాలంటూ పాప తల్లి స్థానిక పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
బిక్రమ్ ముండా, అతని భార్య జంగా ముండా బిరాజా దేవాలయం ప్రాంతానికి సమీపంలో నివసిస్తున్నారని.. రోజువారీ కూలీ పని చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. ఈ దంపతులకు అప్పటికే ఒక కుమార్తె సహా ఇద్దరు పిల్లలు ఉన్నారు. జంగా గత నెలలో మగబిడ్డకు జన్మనిచ్చింది.
 
దీంతో దంపతులు సోమవారం జాజ్‌పూర్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తమ బాధను చెప్పుకున్నారు. దీంతో పోలీసులు చిన్నారిని రక్షించాల్సిందిగా జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి (డీసీపీఓ)కి సమాచారం అందించారు. పోలీసులు, డిసిపిఓ, చైల్డ్‌లైన్ అధికారుల బృందం మంగళవారం హలాదిపాడు గ్రామానికి వెళ్లి చిన్నారిని రక్షించారు. 
 
"శిశువు ప్రస్తుతం స్థానిక చైల్డ్‌లైన్ అదుపులో ఉంది. పోలీసులు కేసును విచారిస్తున్నారని" చైల్డ్‌లైన్ కోఆర్డినేటర్ బరేంద్ర కృష్ణ దాస్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments