Webdunia - Bharat's app for daily news and videos

Install App

దావూద్‌, హఫీజ్‌ సయ్యద్‌లను చంపాలి : రాందేవ్ బాబా

ప్రపంచం శాంతి కోసం మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్‌లను చంపేయాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రాందేవ్ బాబా అన్నారు. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (19:38 IST)
ప్రపంచం శాంతి కోసం మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్‌లను చంపేయాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రాందేవ్ బాబా అన్నారు. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. 
 
ఈ పరిస్థితులపై రాందేవ్ బాబా స్పందిస్తూ... సర్జికల్‌ స్ట్రైక్స్‌తో పాకిస్థాన్‌కు గట్టి జవాబు ఇచ్చామని, మన తదుపరి లక్ష్యం కరుడుగట్టిన ఉగ్రవాదులు దావూద్‌ ఇబ్రహీం, అఫీజ్‌ సయ్యద్‌లే కావాలన్నారు. 
 
వీరిద్దరిని హతమార్చడం వల్ల ప్రపంచమంతంటా శాంతి నెలకొంటుందన్నారు. భారతీయులంతా విరాళాలు సేకరించి పాకిస్థాన్‌లో విద్య అభివృద్ధికి సహకరిస్తే అక్కడి ఉగ్రవాదం తుడిచిపెట్టుకుపోతుందని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. నిరక్షరాస్యతే ఉగ్రవాదానికి మూలమన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments