Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్యలో రామ మందిరం 2024 జనవరి 1న ప్రారంభిస్తాం.. అమిత్ షా

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (21:41 IST)
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విరాళాలు ఇస్తున్నారు. రామజన్మభూమి భద్రత, రామమందిరం పవిత్రతను దృష్టిలో ఉంచుకుని 2021లోనే దేశవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా విరాళాలు వచ్చినట్లు సమాచారం. 
 
దీంతో ఆలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ఆలయాన్ని ఎప్పుడు పునః ప్రారంభిస్తారని భక్తులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రామ ఆలయాన్ని తెరవడంపై కీలక ప్రకటన చేశారు. 
 
అందులో అయోధ్యలో నిర్మించనున్న రామమందిరాన్ని 2024 జనవరి 1న ప్రారంభిస్తామన్నారు. గత నవంబర్‌లో రామ మందిర నిర్మాణ పనులు 50 శాతం పూర్తయ్యాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ చెప్పారు. తాజాగా అమిత్ షా ప్రకటన రామ భక్తుల్లో ఉత్సాహాన్ని నింపింది.  

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments