Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 22వ తేదీన మద్యం షాపులు బంద్.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
శుక్రవారం, 12 జనవరి 2024 (16:37 IST)
ఈ నెల 22వ తేదీన మద్యం షాపులను మూసివేయనున్నారు. దీనికి ప్రత్యేక కారణం లేకలేపోలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ఈ నెల 22వ తేదీన రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయం సమీపంలో ఉన్న అన్ని మద్యం, మాసం దుకాణాలను మూసివేయాలని స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ఆదేశించింది. 
 
ఈ నేపథ్యంలో అయోధ్య సహా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం రామమందిర ప్రారంభోత్సం కేంద్రంగా పండుగ వాతావరణం నెలకొంటుందని, అందుకే ఆలయం పరిస ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపులను మూసి వేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ మద్యం షాపులు ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మూసివేయనున్నారు. అంటే 22వ తేదీన డ్రై డేగా పలు రాష్ట్రాలు ప్రకటించాయి. ఈ జాబితాలో ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, రాజస్థాన్ (జైపూర్)లలో మద్యం షాపులు మూసివేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments