Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 22వ తేదీన మద్యం షాపులు బంద్.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
శుక్రవారం, 12 జనవరి 2024 (16:37 IST)
ఈ నెల 22వ తేదీన మద్యం షాపులను మూసివేయనున్నారు. దీనికి ప్రత్యేక కారణం లేకలేపోలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ఈ నెల 22వ తేదీన రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయం సమీపంలో ఉన్న అన్ని మద్యం, మాసం దుకాణాలను మూసివేయాలని స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ఆదేశించింది. 
 
ఈ నేపథ్యంలో అయోధ్య సహా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం రామమందిర ప్రారంభోత్సం కేంద్రంగా పండుగ వాతావరణం నెలకొంటుందని, అందుకే ఆలయం పరిస ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపులను మూసి వేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ మద్యం షాపులు ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మూసివేయనున్నారు. అంటే 22వ తేదీన డ్రై డేగా పలు రాష్ట్రాలు ప్రకటించాయి. ఈ జాబితాలో ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, రాజస్థాన్ (జైపూర్)లలో మద్యం షాపులు మూసివేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya46: సూర్య, వెంకీ అట్లూరి కలయికలో Suriya46 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Mangli Birthday: త్రిపుర రిసార్ట్‌లో మంగ్లీ పుట్టిన రోజు.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్

AS Ravi Kumar Chowdhury: యజ్ఞం దర్శకుడు AS రవి కుమార్ చౌదరి మృతి

Vijay: విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్‌ లో గ్రే షేడ్స్‌ తో డా. రాజశేఖర్

Chiru: మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విడుదలలో మిస్టరీ కొనసాగుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments