Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 22వ తేదీన మద్యం షాపులు బంద్.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
శుక్రవారం, 12 జనవరి 2024 (16:37 IST)
ఈ నెల 22వ తేదీన మద్యం షాపులను మూసివేయనున్నారు. దీనికి ప్రత్యేక కారణం లేకలేపోలేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో ఈ నెల 22వ తేదీన రామాలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయం సమీపంలో ఉన్న అన్ని మద్యం, మాసం దుకాణాలను మూసివేయాలని స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ఆదేశించింది. 
 
ఈ నేపథ్యంలో అయోధ్య సహా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం రామమందిర ప్రారంభోత్సం కేంద్రంగా పండుగ వాతావరణం నెలకొంటుందని, అందుకే ఆలయం పరిస ప్రాంతాల్లో ఉన్న మద్యం షాపులను మూసి వేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ మద్యం షాపులు ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మూసివేయనున్నారు. అంటే 22వ తేదీన డ్రై డేగా పలు రాష్ట్రాలు ప్రకటించాయి. ఈ జాబితాలో ఉత్తర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, రాజస్థాన్ (జైపూర్)లలో మద్యం షాపులు మూసివేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments