Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయోధ్య రామాలయంలోనే యువతిపై సామూహిక అత్యాచారం..

సెల్వి
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (14:11 IST)
అయోధ్య రామాలయంలో ఘోరం జరిగింది. అయోధ్య లోని రామజన్మ భూమి గుడి కాంప్లెక్స్‌లో పనిచేసే ఒక యువతి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఇలా ఒక్కసారి కాకుండా మూడు సార్లు యువతిపై అత్యాచారం చోటుచేసుకుంది. 
 
అయోధ్య జిల్లాలోని సహదత్‌గంజ్‌కు చెందిన వంశ్‌ చౌదరి తనను పర్యాటక ప్రదేశాలను చూపిస్తానంటూ..తీసుకెళ్లాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఆగస్టు 16న తనను గెస్ట్‌ హౌస్‌కి తీసుకెళ్లి అక్కడే నిర్బంధించాడు. 
 
అతను, తన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి తనపై సామూహిక లైంగికదాడి చేశాడని.. ఆపై తన స్నేహితులైన వినరు కుమార్‌, మహ్మద్‌ షరీక్‌లను పిలిపించి మరీ అఘాయిత్యం చేశారని వివరించింది. 
 
ఇలా మరో మూడుసార్లు జరిగిందని.. బయట చెప్తే కుటుంబ సభ్యులను చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు వాపోయింది. ఈ ఘటనపై పోలీసుల నిర్లక్ష్యంపై రాజకీయ పార్టీల ఆందోళన చేపట్టారు. మహిళా సంఘాలు సైతం మండిపడుతున్నాయి. 
 
కాగా బాధితురాలు అయోధ్య పట్టణంలోని డిగ్రీ కళాశాలలో మూడవ సంవత్సరం బీఏ విద్యార్థినిగా చదువుతూ.. ఆమె రామజన్మభూమి ఆలయంలో క్లీనింగ్‌ సిబ్బందిగా కూడా పనిచేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments