Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాల నటి, లక్షద్వీప్‌లో చిచ్చురేపి చలి కాచుకుంటోందా..?

Webdunia
సోమవారం, 14 జూన్ 2021 (17:31 IST)
లక్షద్వీప్‌లో నటి అయేషా సుల్తానా కేసు బిజెపిలో చిచ్చు రాజేసింది. ఆమెపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ 12 మంది బిజెపి నేతలు ఆ పార్టీ లక్షద్వీప్ అధ్యక్షుడు అబ్ధుల్ ఖాన్‌కు రాజీనామా లేఖలను పంపారు. అయేషాపై అబ్ధుల్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంపై వాళ్ళు మండిపడుతున్నారు.
 
లక్షద్వీప్‌లో అడ్మినిస్ట్రేటర్ ప్రపుల్ కె.పటేల్ నిర్ణయాలను అక్కడి బిజెపి నేతలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమెపై తప్పుడు ఫిర్యాదులు ఎందుకు చేశారని నిలదీస్తున్నారు. కావాలనే ఆమెపై కక్షకట్టి ఇలా చేస్తున్నారంటూ బిజెపి నేతలు పార్టీ సభ్యత్వానికి రాజీనామాలు చేసేశారు.
 
లక్షద్వీప్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా నియమించిన ప్రపుల్ పటేల్ పైన స్థానికంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అతని నిర్ణయాలను వ్యతిరేకిస్తూ జనం పలు రకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ నటి అయేషా సుల్తాన్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాస్త సంచలనం రేపాయి. బిజెపి నేతల ఫిర్యాదుతో ఆమెపై రాజద్రోహం కేసు నమోదైంది. ఇప్పుడీ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments