Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీఎంకే ముప్పెరు విళాలో ప్రత్యక్షమైన కరుణానిధి!!

ఠాగూర్
బుధవారం, 18 సెప్టెంబరు 2024 (14:14 IST)
తమిళనాడు రాష్ట్రంలోని అధికార డీఎంకే మంగళవారం చెన్నై మహానగరంలో ముప్పెరు విళాను నిర్వహించింది. ఇందులో ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి ప్రత్యక్షమయ్యారు. దీంతో ఈ వేడుకకు ప్రత్యక్షమైన వారంతా ఆశ్చర్యపోయారు. ఇంతకీ చనిపోయిన తమ నేత ఈ వేడుకలకు ఎలా ప్రత్యక్షమయ్యారంటూ ఒకరినొకరు ప్రశ్నించుకోవడ జరిగింది. 
 
చెన్నైలోని నందనం వైఎంసీఏ గ్రౌండ్‌లో మంగళవారం సాయంత్రం నిర్వహించారు. వేదికపై పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌ పక్కన వేసిన ఆసనంలో ఆర్టిఫిషిల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా దివంగత ముఖ్యమంత్రి కరుణానిధిని సృష్టించారు. ఏఐ కరుణానిధి మాట్లాడుతూ పెరియార్‌ లక్ష్యాన్ని, అన్నాదురై మార్గాన్ని, తాను కాపాడిన పార్టీని అధికార పీఠంపై కూర్చోబెట్టిన స్టాలిన్‌ను తలచుకుని హృదయం గర్విస్తోందన్నారు. నిమిషం పాటు సాగిన ఈ ప్రసంగం కార్యకర్తలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments