Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాంలో 20 ఏళ్ల బాలికపై ఐదుగురి సామూహిక అత్యాచారం.. ఫోన్‌లో రికార్డ్

Webdunia
శనివారం, 6 మే 2023 (14:15 IST)
అస్సాంలో 20 ఏళ్ల యువతిపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు.. ఈ అకృత్యాన్ని మొబైల్ ఫోనులో రికార్డ్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. 
 
అస్సాంలోని సోనిత్‌పూర్ జిల్లాలోని గోహ్‌పూర్ ప్రాంతానికి చెందిన బాధితురాలు గత రాత్రి ఐదుగురు నిందితులపై ఫిర్యాదు చేసింది. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని.. దీన్ని ఫోనులో రికార్డ్ చేశారని తెలిపింది. 
 
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు అరెస్ట్ చేశారు. విచారణలో ప్రధాన నిందితుడు పోరంసద్‌గౌర బాసుమతరీ అనే వ్యక్తి బాలికను తన కారులో తీసుకెళ్లి, తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పేక మేడలు నుంచి ఫస్ట్ సింగిల్ 'బూమ్ బూమ్ లచ్చన్న సాంగ్ విడుదల

కాశీ, కాంప్లెక్స్, శంబాలా గురించి రివిల్ చేసిన కల్కి 2898 AD రిలీజ్ ట్రైలర్

అడవి శేష్ పేరు మారిపోయింది.. ఇందుకు సన్నీ లియోన్‌నే కారణమా?

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల చిత్రం శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్

పద్మవ్యూహంలో చక్రధారి ఎలా ఉందంటే.. రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

అంతర్జాతీయ యోగ దినోత్సవం: మీరు యోగా ఎందుకు చేయాలి?

సహజసిద్ధంగా మధుమేహాన్ని నియంత్రించే మార్గాలు ఇవే

బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments