Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిపిన్ రావత్ చితాభస్మం నిమజ్జనం: 'అమర్ రహే' నినాదాలతో?

Webdunia
శనివారం, 11 డిశెంబరు 2021 (20:38 IST)
తమిళనాడులో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ చితాభస్మాన్ని హరిద్వార్‌లోని పవిత్ర గంగాజలాల్లో శనివారంనాడు నిమజ్జనం చేశారు.
 
బిపిన్ రావత్ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఢిల్లీలోని బ్రార్ స్వ్రేర్ క్రిమిటోరియంలో శుక్రవారం నిర్వహించారు. రావత్ దంపతుల చితాభస్మాన్ని వారి కుమార్తెలైన క్రితిక, తరణి శనివారం ఉదయం సేకరించారు. అనంతరం హరిద్వార్‌లో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున ప్రజలు హాజరై 'అమర్ రహే' నినాదాలతో హోరెత్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెనం: ది లాస్ట్ డ్యాన్స్ ట్రైలర్ 1500 స్క్రీన్‌లలో ప్లే అవుతోంది

మా నాన్న సూపర్ హీరో నుంచి వేడుకలో సాంగ్ రిలీజ్

ఐఫా-2024 అవార్డ్స్- ఉత్తమ నటుడు నాని, చిత్రం దసరా, దర్శకుడు అనిల్ రావిపూడి

సత్య దేవ్, డాలీ ధనంజయ జీబ్రా' గ్లింప్స్ రాబోతుంది

అప్సరా రాణి రాచరికం లోని ఏం మాయని రొమాంటిక్ మెలోడీ పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments