Webdunia - Bharat's app for daily news and videos

Install App

దగ్గుకు ఆపరేషన్ చేయించుకోనున్న అరవింద్ కేజ్రీవాల్‌.. బెంగుళూరులో విశ్రాంతి

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గొంతుకు శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు. గత కొంతకాలంగా ఈయన తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అన్నిరకాల ట్రీట్‌మెంట్లు తీసుకున్న కూడా దగ్గు మాత్రం తగ్

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (11:21 IST)
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గొంతుకు శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు. గత కొంతకాలంగా ఈయన తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అన్నిరకాల ట్రీట్‌మెంట్లు తీసుకున్న కూడా దగ్గు మాత్రం తగ్గకపోవడంతో అందుకోసం ఈనెల 13న బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో సీఎం ఆపరేషన్ చేయించుకోనున్నారు. ఆపరేషన్ అనంతరం 10 రోజుల పాటు బెంగళూరులోనే విశ్రాంతి తీసుకోనున్నారు. 
 
కేజ్రీవాల్‌ ఈనెల 8 నుంచి నాలుగు రోజుల పాటు పంజాబ్‌లో పర్యటించి కార్యకర్తలతో సమావేశంకానున్నారు. సర్జరీ అనంతరం సెప్టెంబర్ 22న కేజ్రీవాల్ ఢిల్లీకి చేరుకునే అవకాశాలు ఉన్నాయని కార్యకర్తలు అంటున్నారు. సర్జరీ సమయంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రభుత్వ బాధ్యతలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జరుగనున్న గోవా ఎన్నికల్లో కూడా ఆప్ పోటీ చేయనుండటంతో సిసోడియా ఈ నెల 7న గోవా వెళ్లే అవకాశాలు ఉన్నయని సమాచారం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన వాళ్లు టాలెంట్ చూపించాలనే డ్యాన్స్ ఐకాన్ 2 - వైల్డ్ ఫైర్ చేస్తున్నాం : హోస్ట్ ఓంకార్

అమ్మ రాజశేఖర్ తల మూవీ రివ్యూ

మారుతీ టీమ్‌ ప్రొడక్ట్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్న బ్యూటీ లుక్, మోషన్ పోస్టర్

వి వి వినాయక్ ఆవిష్కరించిన పూర్ణ ప్రదాన పాత్రలోని డార్క్ నైట్ టీజర్

జగన్నాథ్ మూవీ హిట్‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నా: మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments