Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికతో బాలుడి సహజీవనం... ఆపై అత్యాచారమంటూ పోస్కో చట్టం కింద కేసు

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇద్దరు మైనర్లు ఒక యేడాది పాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత ఆ బాలుడు విడిపోతుంటే... తనపై అత్యాచారం చేశాడంటూ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాలుడిపై పోస్కో చట్టం క

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (10:06 IST)
దేశ రాజధాని న్యూఢిల్లీలో ఇద్దరు మైనర్లు ఒక యేడాది పాటు సహజీవనం చేశారు. ఆ తర్వాత ఆ బాలుడు విడిపోతుంటే... తనపై అత్యాచారం చేశాడంటూ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాలుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఆగ్నేయ ఢిల్లీలో జైత్పూర్ ప్రాంతానికి చెందిన ఓ 14 ఏళ్ల మైనర్ బాలిక తనపై 16 ఏళ్ల బాలుడు యేడాది పాటు పలుమార్లు అత్యాచారం జరిపాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో కలిసి ఉంటూ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 
 
ఆ ఇద్దరూ స్నేహితులని వారు కలిసి ఉంటూ సంబంధం ఏర్పర్చుకున్నారని పోలీసులు చెపుతున్నారు. ఏడాది తర్వాత తన ఇంటి నుంచి బాలుడు వెళ్లిపోతున్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసిందని పోలీసులు చెప్పారు. చివరకు బాలుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments