Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యాపారవేత్త అదానీని అరెస్టు చేయాలి.. మమత పార్టీ ఎంపీల డిమాండ్

Webdunia
శుక్రవారం, 24 మార్చి 2023 (14:44 IST)
వ్యాపారవేత్త అదానీని అరెస్టు చేయాలని మమత పార్టీకి చెందిన ఎంపీలు ఆర్థిక శాఖ కార్యాలయంలో డిమాండ్ చేయడంతో గందరగోళం నెలకొంది.ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ స్టాక్ మార్కెట్‌లో మోసం చేశారని, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని హిండెన్‌బర్గ్ అనే కంపెనీ నివేదిక ఇచ్చింది. దీంతో అదానీ కంపెనీల షేర్లు పతనమవడమే కాకుండా అదానీ గ్రూప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన ఎల్ ఐసీ సహా కంపెనీల విలువ కూడా గణనీయంగా తగ్గింది. 
 
ఈ పరిస్థితిలో మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయానికి వెళ్లి ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిన అదానీని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 
 
ఈ డిమాండ్‌ను నొక్కి చెప్పేందుకు వారు ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కార్యాలయానికి కూడా వెళ్లడం గమనార్హం. ఈ ఘటన నిన్న ఢిల్లీలో కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments