Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కి మరో వైరస్‌ ముప్పు!.. అది కూడా చైనా నుంచే!!

Webdunia
మంగళవారం, 29 సెప్టెంబరు 2020 (09:03 IST)
భారత్‌కి మరో వైరస్‌ నుంచి ఆరోగ్య విపత్తు పొంచి ఉందని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) హెచ్చరించింది. దాని పేరు ‘క్యాట్‌ క్యూ వైరస్‌’(సీక్యూవీ) అని వెల్లడించింది.

ఆర్ర్దోపోడ్‌ వర్గానికి చెందిన జీవులను వాహకాలుగా వాడుకొని ఈ వైరస్‌ వ్యాపిస్తుందని తెలిపింది. క్యూలెక్స్‌ జాతి దోమలు, పందులను ఈ వైర్‌సలు ఆవాసాలుగా మార్చుకుంటాయని చైనా, తైవాన్‌ శాస్త్రవేత్తల అధ్యయనాల్లో వెలుగుచూసిందని గుర్తుచేసింది.

దేశవ్యాప్తంగా సేకరించిన 883 సీరం శాంపిళ్లను పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ఎన్‌ఐవీ) శాస్త్రవేత్తలు పరీక్షించగా, రెండు నమూనాల్లో క్యాట్‌ క్యూ వైర్‌సను తిప్పికొట్టే ఐజీజీ యాంటీబాడీల జాడను గుర్తించారు.

ఈ కొత్త వైరస్‌ వల్ల మలేరియా, డెంగీ, హంటావైర్‌సతో తలెత్తే రుగ్మతలు, మెనింజైటిస్‌, పిడియాట్రిక్‌ ఎన్‌సెఫలైటిస్‌ ప్రబలొచ్చని తెలిపింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments