Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు మరో ఎమ్మెల్యే బలి.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (06:18 IST)
దేశంలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి.  పేద, ధనిక అనే తేడా లేకుండా ఈ వైరస్‌ అందరికీ సోకుతోంది. ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధులకు కరోనా సోకగా..కొంత మంది మృతి చెందారు. తాజాగా ఈ వైరస్ కు మరో ఒడిశా ఎమ్మెల్యే బలయ్యాడు.

వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రదీప్ మహారథి కరోనాతో కన్నుముశారు. భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన...ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఒడిశాలోని పిపిలి నియోజకవర్గం నుంచి 1985లో ప్రదీప్‌ తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.

అప్పటి నుంచి 2019 వరకు వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశేషం. నవీన్‌ పట్నాయక్‌ కేబినెట్‌లో మంత్రిగా కూడా ప్రదీప్‌ పనిచేశారు. ప్రదీప్‌ మృతి పట్ల సీఎం నవీన్‌ పట్నాయక్‌, పార్టీ నేతలు సంతాపం తెలిపి...కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments